20-12-2013, 09:57 AM
ఎడారిలోని ఎండమావులు బంధువుల్లా పలుకరిస్తుంటే నడి మధ్యానపు సమయాన ఉసిరిగోల్పిన చెమట అందాలతో ఇసుకలో నడిచిన ఆ పరువానికి అమ్మ అని పలుకు వినగానే తన మోము చల్లని గాలితో స్ప్రుశించింది అని ఆ తల్లీ తన మాత్రుత్వాన్నీ తెలియజేస్తుంది..